తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అలర్ట్ ఇచ్చింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు రకాల ప్రత్యేక ద్రర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబరు 3 నుంచి 12వ తేదీ వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఓ ప్రకటనలో కోరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here