Vande Bharat Express: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ కృషి ఫలించింది. ఎంపీ కృషితో.. ఏలూరు ప్రజల కోరిక నెరవేరబోతోంది. త్వరలోనే ఏలూరు రైల్వే స్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ ఇవ్వనున్నారు. ఏలూరులో వందేభారత్‌కు హాల్టింగ్ ఇవ్వాలనే డిమాండ్ చాలా రోజులుగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here