Visakha Pharma Blast: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌ ‌లోని ఎసెన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్‌ ఫార్మా కంపెనీలో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది.ఇప్పటి వరకు 17మంది ప్రాణాలు కోల్పోగా 60మంది గాయపడ్డారు.నేడు ప్రమాదస్థలాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here