తాజాగా 2025లో జరగబోయే ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది. వచ్చే ఏడాది జూన్ మూడో వారం నుంచి ఆగస్ట్ తొలి వారం వరకు ఈ ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. ఇందులో భాగంగా హెడింగ్లీ, బర్మింగ్‌హామ్, లండన్, మాంచెస్టర్ లలో మ్యాచ్ లు జరుగుతాయని తెలిపింది. జూన్ 20న మొదలయ్యే ఈ సిరీస్ ఆగస్ట్ 4న ముగుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here