తిరుమలలోని గోగర్భం, ఆకాశ గంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యామ్ల మొత్తం నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే జలాశయాల్లో అందుబాటులో ఉన్నాయి.
Home Andhra Pradesh తిరుమలలో నీటి సంక్షోభం, పొదుపుగా వాడుకోవాలని హెచ్చరికలు..వర్షాభావ పరిస్థితులతో టీటీడీ అలర్ట్-water crisis in tirumala...