రాగి రేకుల టెండర్‌ కమ్‌ వేలం:

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన కాపర్ – 2, సిల్వర్‌ కోటెడ్‌ రాగి రేకులను కూడా వేలం వేయనుంది.  ఆగష్టు 30, 31వ తేదీలలో టెండర్‌ కమ్‌ వేలం (ఆఫ్‌లైన్‌) వేయనున్నట్లు టీటీడీ వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here