Ankapalli Pharma Blast: అనకాపల్లి అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మాలో ఘోర ప్రమాదం మరువక ముందే మరో ఘటన జరిగింది.  జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో గురువారం అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతంలో మరో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. బాధితుల్ని అవసరమైతే  ఎయిర్ అంబులెన్స్‌లో తరలించాలని సిఎం ఆదేశించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here