కోల్​కతా వైద్యురాలి రేప్​, హత్య వెనుక భారీ కుట్ర ఉందా? అన్న కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఆర్​జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్​ని అధికారులు చాలా రోజుల పాటు విచారించారు. సంజయ్ రాయ్, డాక్టర్ సందీప్ ఘోష్ తదితరులకు పాలీగ్రాఫ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ సందీప్ ఘోష్​పై వచ్చిన ఆర్థిక అవకతవకల ఆరోపణలపైనా కోల్​కతా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here