Parawada Blast: అచ్యుతాపురం సెజ్ ఘటన మరవక ముందే.. విశాఖపట్నం జిల్లా పరవాడలోని జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మరో ప్రమాదం జరిగింది. జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here