Sangareddy Pollution: సంగారెడ్డి జిల్లాలో చెరువులు కాలుష్య కాసారాలుగా మారాయి. పటాన్‌చెరు , జిన్నారం మండలంలోని ఖాజిపల్లి , కిష్టాయిపల్లి, గడ్డపోతారం, ప్రాంతాలల్లో కాలుష్య పరిశ్రమలు అధికంగా ఉన్నాయి.పరిశ్రమలలో వెలువడే హానికరమైన వ్యర్ధాలను నిర్వాహకులు సమీపంలోని చెరువులు, కుంటలకు వదలుతున్నారు.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here