దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రెండో రోజు ఏసీబీ రైడ్స్ కొనసాగాయి. ఓ వైపు ఆలయంలో ఏసిబి అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా మరో వైపు ఆలయ అధికారుల, పూజారుల నిర్లక్ష్యం బయటపడింది. ఆలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసిబి తోపాటు తూనికలు కొలతలు, ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here