విజయనగరం జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. బంగారం వర్తకులపై ఇద్దరు దుండగులు తుపాకీ కాల్పులు జరిపారు. కళ్లల్లో కారం చల్లి, ఇనుప రాడ్డుతో దాడి చేశారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Home Andhra Pradesh Vizianagaram : బంగారం వర్తకులపై తుపాకీ కాల్పులు – కారం చల్లి, ఇనుప రాడ్డుతో దాడి