సీఎం చంద్రబాబు మాటలకు చేస్తున్న పనులకు ఏ మాత్రం సంబంధం లేకుండా ఉందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు చేశారు. తాడిపత్రిలో జరిగిన ఘటనపై ఆయన మండిపడ్డారు. గురువారం తాడేపల్లిలో ఆ పార్టీకి చెందిన న్యాయవాదులతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీ అవసరం పార్టీకి, నేతలకు ఎక్కువగా ఉందని గుర్తు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here