రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం ( Boinpalli )తడగొండ గ్రామ పోచమ్మ ఆలయ పునర్నిర్మాణానికి శనివారం ఆలయంలో జీర్ణోద్ధరణ పూజలు వేద పండితులు సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

 Digestion Pujas At Village Pochamma Temple, Boinpalli , Rajanna Sirisilla Dist-TeluguStop.com

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కుల సంఘ నాయకులు యువకులు మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here