మాస్టర్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులు, 6.0 సీజీపీఏ సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వర్సిటీ అధికారులు వివరించారు. ఇంజనీరింగ్లో సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, కెమికల్ ఇంజినీరింగ్, జనరల్ సైన్స్ సబ్జెట్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్.. అలాగే మేనేజ్మెంట్, ఫార్మా, ఇంగ్లీష్, ఫుడ్ టెక్నాలజీ విభాగాల్లో పీహెచ్డీ చేయడానికి అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. జేఎన్టీయూ -ఏ అనుబంధ కాలేజీలే కాకుండా గుర్తించిన 12 రీసెర్చ్ సెంటర్లలోనూ పీహెచ్డీని చేయొచ్చని స్పష్టం చేశారు.
Home Andhra Pradesh జేఎన్టీయూ నుంచి పీహెచ్డీ నోటీఫికేషన్.. సెప్టెంబర్ 4 వరకే గడువు-phd notification released from anantapur...