కమిటీ కుర్రోళ్ళు సినిమాకు యధు వంశీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మొత్తంగా 11 మంది హీరోలు అంటూ మూవీ టీమ్ చెబుతూ వస్తోంది. ఈ మూవీలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, మణికంఠ పరసు, లోకేశ్ కుమార్ పరిమి, శ్యామ్ కల్యాణ్, అక్షయ్ శ్రీనివాస్, టీనా శ్రావ్య, శివకుమార్, తేజస్వి రావ్, విశిక కీలకపాత్రలు పోషించారు. కామెడీతో పాటు 1990ల జ్ఞాపకాలను గుర్తుచేయడం, స్నేహితుల మధ్య బంధం, గోదావరి పల్లె వాతావరణాన్ని ఆకట్టుకునేలా చూపించడంతో ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here