ఐపీఎల్‌2020 సీజ‌న్‌లో ముంబై ఇండియ‌న్స్‌, పంజాబ్ కింగ్స్ మ‌ధ్య‌జ‌రిగిన మ్యాచ్‌లో రెండు సూప‌ర్ ఓవ‌ర్‌లో ఫ‌లితం వ‌చ్చింది. ఈ రెండు మిన‌హా ఇంట‌ర్నేష‌న‌ల్‌, ఫ‌స్ట్ క్లాస్‌తో పాటు లీగ్ మ్యాచుల్లో రెండు సూప‌ర్లు ఓవ‌ర్లు ఎప్పుడు జ‌ర‌గ‌లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here