మోదీ పనితీరుకు నిదర్శనం

‘‘ప్రధాని మోదీ పనిచేసే విధానానికి, ప్రతిపక్షాల పనితీరుకు తేడా ఉంది. ప్రతిపక్షాలకు భిన్నంగా ప్రధాని మోదీ (Narendra Modi) ఏ విషయంలో అయినా విస్తృత సంప్రదింపులు జరపిన తరువాతనే నిర్ణయం తీసుకుంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రపంచ బ్యాంకుతో సహా అందరితో సంప్రదింపుల తరువాత, కమిటీ ఈ ఏకీకృత పెన్షన్ పథకాన్ని సిఫారసు చేసింది. ఈ రోజు కేంద్ర కేబినెట్ ఈ ఏకీకృత పెన్షన్ పథకానికి ఆమోదం తెలిపింది, భవిష్యత్తులో ఇది అమలు చేస్తాం’’ అని మంత్రి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here