కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. ఇది మహిళల భద్రతపై పెద్ద ఎత్తున ఆందోళనకు కారణమైంది. పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య తీవ్ర రాజకీయ యుద్ధానికి దారితీసింది. అయితే తాజాగా ఈ ఘటనపై ప్రధాని మోదీ స్పందించారు. మహిళలపై నేరాల కేసులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here