ఆడపిల్లకు అవమానం జరిగితే ఊరుకోలేదు

ద్రౌపదిని పందెంలో ఓడిపోతారు పాండవులు. నిండు సభలోనే ద్రౌపది వస్త్రాపహరణ చేయడానికి కౌరవులు సిద్దపడతారు, గొప్ప గొప్ప మహా మునులు, మహర్షులు, మేధావులు కొలువై ఉన్న ఆ నిండు సభలో ఉన్న ప్రతి ఒక్కరినీ తనని కాపాడమని వేడుకుంటుంది ద్రౌపది. ఎవ్వరూ ఆపన్నహస్తం అందించలేదు. “కృష్ణా” అని తలచుకోగానే నిమిషం ఆలస్యం చేయకుండా ద్రౌపది మానాన్ని కాపాడతాడు కృష్ణుడు. ఆడపిల్లకు అవమానం జరుగుతుంటే కాపాడకుండా, మంచి చెడులు ఆలోచించి లెక్కలు వేసే సమయం కాదని కృష్ణుడు తెలియజెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here