మార్చి 31లోపు రిటైర్ అయ్యే ఉద్యోగుల‌కు ఏపీ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. బ‌దిలీల నుంచి మిన‌హాయింపు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నెంబ‌ర్ 76 విడుద‌ల చేసింది. ఈ నిర్ణయం పట్ల పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here