చెరువుల్లో అక్రమ నిర్మాణాలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టమైన ప్రకటన చేశారు. అక్రమ నిర్మాణాలను ఎట్టిపరిస్థితుల్లో వదిలేసేదే లేదన్నారు. ఒత్తిడి వచ్చినా, మిత్రులవి ఉన్నా భరతం పట్టి తీరుతామన్నారు. హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here