Darshi: ప్రకాశం జిల్లాలో విషాదం జరిగింది. సాగర్ కెనాల్లో ఈతకు వెళ్లిన ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యంమైంది. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్థుల కుటుంబాల్లో విషాదం నెలకొంది.