దిల్లీలోని ఓ మదరసాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 9 నుంచి 11ఏళ్ల వయస్సు ఉన్న ముగ్గురు విద్యార్థులు, ఓ 5ఏళ్ల బాలుడిని చంపేశారు! ఎవరైనా చనిపోతే, ప్రిన్సిపాల్ సెలువు ఇస్తాడని, ఇంటికి వెళ్లొచ్చన్న ఉద్దేశంతో వారు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.
Home International Delhi crime news : దిల్లీ మదరసాలో దారుణం- సెలవు వస్తుందని 5ఏళ్ల బాలుడి హత్య!-5...