హైదరాబాద్ లోని మధురానగర్ లో దారుణం వెలుగు చూసింది.  దొంగతనం చేయడానికి వచ్చిన యువకుడిపై ఓ పండ్ల వ్యాపారి ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. దెబ్బల దాటికి సదరు యువకుడు నడిరోడ్డుపైనే ప్రాణాలు కోల్పోయాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here