(7 / 7)

భారత్ తన మూడు గ్రూప్ దశ మ్యాచ్‍లను దుబాయ్‍లో, ఓ మ్యాచ్‍ను షార్జాలో ఆడనుంది. మహిళ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‍లు అక్టోబర్ 17, అక్టోబర్ 18 తేదీల్లో జరగనున్నాయి. అక్టోబర్ 20న దుబాయ్‍లో ఫైనల్ జరగనుంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here