rythu runa mafi: అర్హులైనా రుణ మాఫీ కానీ రైతుల వివరాలు నమోదు చేసేందుకు సర్వే చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 27వ తేదీ (మంగళవారం) నుంచి ఈ సర్వే జరగనుంది. దీని కోసం రైతుభరోసా పంట రుణ మాఫీ యాప్‌ను రూపొందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here