CM Chandrababu : అర్చకులకు సీఎం చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. మేనిఫెస్టో హామీల మేరకు అర్చకులకు వేతనం రూ.15 వేలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతూ ఆదేశాలిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here