Hydra: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటీవల హైదరాబాద్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలు చేపట్టిన నేపథ్యంలో.. ముప్పు ఉందని భావించి సెక్యూరిటీని పెంచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here