Kadapa: క‌డ‌ప జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జరిగింది. కారును కంటైన‌ర్ బ‌లంగా ఢీకొన‌డంతో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే చనిపోయారు. కారులో ప్ర‌యాణిస్తున్న న‌లుగురు.. కంటైన‌ర్ డ్రైవ‌ర్ అక్క‌డికక్క‌డే మృతి చెందారు. ఈ ప్రమాదంలో పోలీసులు కేసు న‌మోదు చేసి.. విచార‌ణ జ‌రుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here