Kakinada Gurukulam: కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 30మంది బాలికలు హాస్టల్లో అందించిన ఆహారం తిని అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరోచనాలతో బాధపడ్డారు. విద్యార్థుల్ని హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here