Prajapalana Program : రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సెప్టెంబర్ 17 నుంచి రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల ప్రొఫైల్ కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here