మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సోమవారం మహిళ ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రత్నగిరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సింగ్ విద్యార్థిని అయిన అమ్మాయి.. ఆటో డ్రైవర్ తనకు తాగే నీటిలో మత్తుమందు కలిపి ఇచ్చాడని, తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here