తన భార్యకు బిర్యానీ కావాలని..

విజయవాడ నగరం గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీకి చెందిన గాలి రాము.. గాలి లక్ష్మారెడ్డి ఇద్దరు అన్నదమ్ములు. ఈ ఇద్దరికి పెళ్లి అయ్యింది. సమవారం ఉదయం తమ్ముడు లక్ష్మారెడ్డి, అన్న రాము దగ్గరికి వెళ్లి.. తన భార్యకు రొయ్యల బిర్యానీ కావాలని.. ఇప్పించమని అడిగాడు. బిర్యానీ విషయంలో లక్ష్మారెడ్డి, రాము మధ్య గొడవ జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here