మీడియా ప్రతినిధులు, ఔత్సాహికులు సంబంధిత శాఖల అధికారులను సంప్రదించడం, విషయాన్ని తెలుసుకోవడం, మళ్లీ మీడియాలో వార్తలు రావడం, సోషల్ మీడియాలో ట్రోల్స్, కోర్టుల్లో కేసులు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దీంతో ఇలా కూడా లాభం లేదనుకున్న సర్కారు ఏకంగా ప్రభుత్వ ఉత్తర్వులను రిజిస్టర్ చేసే GOIR సైటును మూసేసింది.
Home Andhra Pradesh ప్రభుత్వ జీవోలకు విముక్తి, గురువారం తెరుచుకోనున్న వెబ్సైట్, మూడేళ్లుగా మితిమీరిన గోప్యత-freeing government agencies website...