ఉన్నవారికే రుణమాఫీలు, పింఛన్లు వస్తున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. అధికారుల తీరును ఎండగట్టారు. మరోసారి మావోయిస్టులుగా ప్రజలు మారాల్సిన పరిస్థితిని అధికారులు తీసుకొస్తున్నారని మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here