Governor In Warangal: అడవిని నమ్ముకుని జీవించే ఆదివాసీలు, గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలని, వారి అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సూచించారు.మూడు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించారు.