ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే ‘హైడ్రా’ పరిమితమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలే ప్రభుత్వానికి ముఖ్యమన్నారు. చెరువులు కబ్జా చేసిన ఎవరిని వదిలిపెట్టమని పునరుద్ఘాటించారు. మీడియాతో చిట్‌ చాట్‌లో మాట్లాడిన ఆయన.. రుణమాఫీపై కూడా కీలక ప్రకటన చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here