ఉస్మానియా ఆసుపత్రిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను జారీ చేశారు. గోషామహల్‌లో కొత్త భవనం ఏర్పాటు చేయాలన్నారు. 32 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పుడున్న ఉస్మానియా ఆస్పత్రి చారిత్రక కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here