Palnadu Crime: ప‌ల్నాడు జిల్లాలో ఘోర సంఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌త్తు మందు క‌లిపిన‌ కూల్ డ్రింక్ ఇచ్చి కూతురిపై క‌న్న‌తండ్రే లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. ప‌దేప‌దే చెప్పినా బుద్ధి రాక‌పోవ‌డంతో పోలీసులకు క‌ట్టుకున్న భార్యే ఫిర్యాదు చేసింది. దీంతో ఆ కామాంధు తండ్రిపై పోక్సో కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here