West Godavari News : పశ్చిమగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబానికి అండగా ఉండేందుకు మస్కట్ వెళ్లిన మహిళ…యజమానులు పెట్టే బాధలు తట్టుకోలేక స్వదేశానికి తిరిగి వచ్చేసింది. అయితే ఇంటికి చేరేలోపే బస్సులో గుండెపోటుతో మరణించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here