ఏ రాశుల వాళ్ళు ధరించవచ్చు?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చల్లని మూలకం కలిగిన కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వాళ్ళు వెండి ఉంగరం ధరించవచ్చు. శనితో సంబంధం ఉన్న భూమి సంకేతాలు వృషభం, తుల, కుంభ రాశుల వాళ్ళు ధరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఉంగరం వేలికి వెండి ఉంగరం ధరిస్తే శని శక్తులు సమతుల్యం అవుతాయి. అదే చిటికెన వెళుకు ధరిస్తే చంద్రుని సానుకూలత ఆకర్షిస్తుందని నమ్ముతారు. కుడి చేతి వేలికి వెండి ఉంగరం ధరిస్తే గ్రహాల శక్తులు సమతుల్యం అవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here