భూపాలపల్లి జిల్లాలోని బస్వాపూర్ గ్రామంలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు.. దంపతులపై దాడి చేశారు. భర్తను కట్టేసి.. భార్య గొంతును కోశారు. ఇంట్లోని నగదుతో పాటు ఆభరణాలను దోచుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here