హైడ్రా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. అక్రమ నిర్మాణాలకు అనుమతులిచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు సిద్ధమైంది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలువురు అధికారులపై కేసులు నమోదు చేయాలని సిఫార్సు చేసినట్లు తెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here