బంగ్లాదేశ్ పరిస్థితి

భారత నాయకత్వం తగినంత బలంగా లేకపోతే రైతుల ఆందోళన బంగ్లాదేశ్ తరహా పరిస్థితికి దారితీసేదని నటి, రాజకీయ నాయకురాలు కంగనా రనౌత్ (kangana ranaut) ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళనల్లో మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని, అత్యాచారాలు జరిగాయని ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో షేర్ చేసిన ఒక వీడియోలో ఆరోపించారు. రైతుల నిరసన బంగ్లాదేశ్ తరహా పరిస్థితికి దారితీసి ఉండొచ్చని కంగనా రనౌత్ విమర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here