30 సంవత్సరాల వయస్సులోనే..

హురున్ ఇండియా ప్రకారం.. కేవలం 30 సంవత్సరాల వయస్సులోనే.. కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పొంగులేటి హర్ష రెడ్డి రూ.1,300 కోట్ల సంపదతో.. హైదరాబాద్‌కు చెందిన అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. దివీస్ లాబొరేటరీస్ వ్యవస్థాపకులు మురళీ దివి, వారి కుటుంబం రూ.76,100 కోట్ల సంపదతో హైదరాబాద్‌లో నంబర్‌వన్‌గా నిలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here