టీమిండియా త‌ర‌ఫున ఒకే ఒక వ‌న్డే మ్యాచ్‌లో పంక‌జ్ సింగ్‌కు అవ‌కాశం ద‌క్కింది. 2010లో శ్రీలంక‌తోజ‌రిగిన ఈ వ‌న్డే మ్యాచ్‌లో దారుణంగా నిరాశ‌ప‌రిచాడు. ఏడు ఓవ‌ర్ల‌లో 45 ప‌రుగులు ఇచ్చిన పంక‌జ్ సింగ్ ఒక్క వికెట్ కూడా తీయ‌లేక‌పోయాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా చిత్తుగా ఓడిపోవ‌డంతో పంక‌జ్ సింగ్ మ‌ళ్లీ టీమిండియాలో క‌నిపించ‌లేదు. ఐపీఎల్‌లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌, బెంగ‌ళూరు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ త‌ర‌ఫున ఆడాడు పంక‌జ్ సింగ్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here