బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై కేంద్రమంత్రి బండి సంజయ్ మరోసారి సీరియస్ కామెంట్స్ చేశారు. ఇండియాలో మాట ముచ్చటైందని… అమెరికాలో అప్పగింతలు కాబోతున్నాయని అన్నారు. కేటీఆర్ అందుకోసమే అమెరికా వెళ్లారని.. ఈ రెండు పార్టీలో ఒక్కటేనని విమర్శించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా చేస్తోందని ఫైర్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here