22 న‌గ‌రాల్లో 68 ప్రైవేట్‌ ఎఫ్ఎం ఛానల్స్‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 22 న‌గ‌రాల్లో 68 ప్రైవేట్‌ ఎఫ్ఎం ఛానల్స్‌కు కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వియ‌జ‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం, అమ‌లాపురం, భీమ‌వ‌రం, ఏలూరు, మ‌చిలీప‌ట్నం, చిల‌క‌లూరిపేట‌, న‌ర‌స‌రావుపేట‌, చీరాల‌, ఒంగోలు, చిత్తూరు, క‌డ‌ప‌, ధ‌ర్మ‌వ‌రం, గుంత‌క‌ల్లు, హిందూపురం, మ‌ద‌న‌ప‌ల్లి, అథోని, నంద్యాల‌, ప్రొద్దుటూరు, తాడిప‌త్రి న‌గ‌రాల్లో మూడేసి చొప్పున ప్రైవేట్ ఎఫ్ఎం ఛాన‌ల్స్ ఈ వేలం కోసం ఆమోదించారు. అలాగే కాకినాడ‌, క‌ర్నూల్ న‌గ‌రాల్లోలో నాలుగేసి ప్రైవేట్ ఎఫ్ఎం ఛాన‌ల్స్ ఈ వేలం కోసం ఆమోదించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here