మొదటి దశలో మొత్తం 46.23 కిమీ మేర మూడు కారిడార్లలో మెట్రో చేపట్టనున్నారు. రెండో దశలో కొమ్మాడి నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ వరకూ 30.67 కిమీ మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. విశాఖలో మొత్తం 76.90 కిమీ మేర మెట్రో ప్రాజెక్ట్ నిర్మాణానికి మొదటి దశలో 11 వేల 4987 కోట్లు,రెండో దశలో 5,734 కోట్లు కలిపి మొత్తం 17,232 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు మంత్రి నారాయణ చెప్పారు.
Home Andhra Pradesh విజయవాడ మెట్రో ప్రాజెక్టు పనుల్లో కదలిక.. జనవరి నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం-movement in...